Header Banner

సైకో పోయినా… ఆ చేష్టలు మాత్రం పోలేదు! అమరావతిపై జగన్ భారీ కుట్ర..?

  Mon May 05, 2025 12:01        Politics

అమరావతిలో 2018లో శాశ్వత సచివాలయం ఐకానిక్ టవర్లకు, హైకోర్టు నిర్మాణానికి వేసిన శిలాఫలకాలు దెబ్బతినడం కలకలం రేకెత్తిసోంది. అమరావతిపై అక్కసుతో ఎవరో వీటిని ధ్వంసం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి నిర్మాణ పనులకు పునఃప్రారంభోత్సవం జరిగిన మర్నాడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తుళ్లూరు పోలీసులు దెబ్బతిన్న శిలాఫలకాలను ఆదివారం పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.

 

ఇది కూడా చదవండి: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

వైకాపా ప్రభుత్వం అమరావతి పనులను ఆపేయడంతో ఐదేళ్లపాటు శిలాఫలకాలు ఎండకు ఎండి.. వానకు తడుస్తూ ముళ్లపొదల్లో ఉన్నాయి. 'ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయం ఐకానిక్ టవర్స్, హైకోర్టు భవన నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నాం. రెండుచోట్లా గతంలో వేసిన శిలాఫలకాలు పగిలిపోయి ఉన్నాయి. ఆలనా పాలనా లేక దెబ్బతిన్నాయా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నాం. నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారులు పని ప్రదేశంలో సీసీ కెమెరాలు, పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసుకోవాలి' అని తుళ్లూరు సీఐ కొంకా శ్రీనివాసరావు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #AndhraPradesh #APpolitics #APNews #polices